YSR Kalyanamasthu YSR SHAADI TOFA – Rs 38.18 Crore given…
February 13, 2023
Arella Hemalatha been elected as a judge
March 30, 2023
Sorry the page you were looking for cannot be found. Try searching for the best match or browse the links below:
స్థానిక చట్టాలు,అనుమతుల మేరకు రాజకీయ ప్రకటనలు •వీటికి అనుగుణంగానే రాష్ట్ర, జిల్లా స్థాయి పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్ల అనుమతి •పార్టీల తాత్కాలిక కార్యాలయాల్లో 4X8 అడుగుల బ్యానర్, ఒక ప్లాగ్కు అనుమతి •ఇంటింటి ప్రచారానికి అనుమతులు జారీచేసే అంశంపై త్వరలో సరైన నిర్ణయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మార్చి27:...
కోట్ల వ్యాపారానికి తెరలేపిన ఫ్రెంచ్ ప్రతిభ ఉన్నత విద్యకోసం, వ్యాపారం కోసం విదేశీ భాషలు నేర్చుకుని తమ అవసరం తీర్చుకుంటారు కొంతమంది . ఇంకొక్క మెట్టు ఎక్కి ఆ భాషలను ఇతరులకు బోధిస్తారు కొంతమంది. మరొక్క మెట్టు ఎక్కి విదేశీ కంపెనీలలో దుబాషీలగా పని చేస్తారు కొంతమంది. ఆ పై మెట్టు ఎక్కి రచనలు కూడా...
మధ్యలో ఆగిపోయిన ‘యర్రగొండపాలెం’ యర్రగొండపాలెం నియోజకవర్గం 1955లో ఏర్పాటైనా, 1972 తర్వాత 2009 వరకు ఎన్నికలు నిర్వహించబడలేదు. 1952లో దీనికి మాతృక అయిన కంభం నియోజకవర్గం 2004 తర్వాత రద్దయింది. 1955లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన నక్కా వెంకయ్య, 1952లోనే మార్కాపురం నియోజకవర్గం నుంచి కె.ఎల్.పి. అభ్యర్థిగా గెలుపొందారు. యర్రగొండపాలెం నియోజకవర్గం...
ఎన్నికల ప్రకటన రాగానే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయండి:సిఎస్. విజయవాడ : రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.ఈమేరకు శనివారం...
అమరావతి జీవితాలను పణంగా పెడుతూ, రాత్రనకా, పగలనకా సముద్రం పైన కాలం గడిపే మత్స్యకార కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచుతూ.. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రభుత్వం.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం లో రూ.289 కోట్లతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం మరియు ONGC పైప్ లైన్ పనుల...
అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తూ.. రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ 2023 వర్షాభావం (కరువు), డిసెంబర్, 2023 మిచాంగ్ తుపాను ప్రభావంతో సంభవించిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ1,294.58 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని క్యాంప్...
05.03.2024 అమరావతి ఒకవైపు వరద జలాలను ఒడిసి పట్టి, ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలకు త్రాగు, సాగునీరు అందించి సస్యశ్యామలం చేసే సంకల్పంతో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తి చేసి నేడు (06.03.2024) జంట టన్నెల్ల ప్రారంభోత్సవం.. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.....
05.03.2024 అమరావతి ఈ నెల 7,8 తేదీల్లో సీఎం శ్రీ వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన పులివెందులలో పలు అభివృద్ది పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి 07.03.2024 షెడ్యూల్ సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు, అనంతరం వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో...
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖ -- రాష్ట్రభివృద్ధిని విజన్ విశాఖ పేరుతో పారిశ్రామికవేత్తలకు వివరించునున్న జగన్మోహన్ రెడ్డి -- 2000 మందికి పైగా హాజరుకానున్న ప్రముఖులు -- రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం, మార్చి 4: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విశాఖనగరమని, ఈ నగరం ఏపీకి గ్రోత్ ఇంజన్ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ...
చంద్రబాబుతో చర్చకు సిద్ధం... ఎంపీ కేశినేని నాని సవాల్ విజయవాడ: కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘2009లో పంచలూడగొడతానన్నాడు.. ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు. వైఎస్ జగన్ పెట్టిన అభ్యర్ధులపై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు. గ్లాసు...
© 2015 Contents of RjadhaniVartalu.Com are copyright protected. Copy and or reproduction and or reuse of contents or any part thereof, without consent of VMPL is illegal. Such persons and or organizations will be prosecuted.